BREAKING
వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
www.ntodaynews.com

నేరాల నియంత్రణ భాగంలో సీసీటీవీ కెమెరాల ఓపెనింగ్ కార్యక్రమం

తెలంగాణ
/ సిద్దిపేట / సిద్దిపేట గ్రామీణ
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
15 May, 2026 - 06:09 PM
135 వీక్షణలు

శనిగరం గ్రామంలో నేరాల నియంత్రణ భాగంలో సీసీటీవీ కెమెరాల ఓపెనింగ్ కార్యక్రమం 

శుక్రవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండల శనిగరం గ్రామంలో నేరాల నియంత్రణ కొరకు నిఘానేత్ర సురక్ష కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా అదనపు డీసీపీ కుషిల్కర్ గారు శనిగరం గ్రామపంచాయతీ ఆఫీసులో సీసీ కెమెరాలను ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక కలిగిన సీసీ కెమెరాలు గ్రామంలో ప్రధాన కూడల వద్ద బ్రస్టేషన్ గ్రామ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ వద్ద కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు యువత అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అలాగే గంజాయికి అలవాటు పడి బంగారు భవిష్యత్తును  నాశనం చేసుకోవద్దని సారు సూచించారు అలాగే మహిళలు బాలికలు స్టూడెంట్స్ ఎవరైనా ఇబ్బందులకు గురి అయినచో 100 కు  డయల్ షీ టీమ్ సంప్రదించాలని కోరారు గ్రామంలో అనమస్ఫదిత వ్యక్తులు వచ్చిన వారి కదలికలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సీఐ గౌరవ శ్రీను సార్ స్థానిక కోహెడ ఎస్సై అభిలాష్ గారు మరియు గ్రామ సర్పంచ్ లక్ష్మయ్య గారు మరియు ఉప సర్పంచ్ పెరిక బుచ్చయ్య గారు మరియు పాలకవర్గం సీనియర్ నాయకులు కర్ర రవీందర్ గారు మరియు మహిళా సిబ్బంది మరియు గ్రామ ప్రజలు యూత్ పాల్గొని విజయవంతం చేసినారు