BREAKING
ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన ... నంద్యాలజిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్లకు సంబంధించి క్రైమ్ రివ్యూ నిర్వహించిన జిల్లా ఎస్పీ. జైపూర్ కేజీబీవీలో ప్రమాదం మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన ... నంద్యాలజిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్లకు సంబంధించి క్రైమ్ రివ్యూ నిర్వహించిన జిల్లా ఎస్పీ. జైపూర్ కేజీబీవీలో ప్రమాదం మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు
www.ntodaynews.com

నెద్దర్లాండ్స్ లో టీటీడీ శ్రీవారి ఆలయం నిర్మానానికి సహకారం

భక్తి భక్తి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
04 Apr, 2026 - 09:13 PM
41 వీక్షణలు

నెదర్లాండ్స్ లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి టీటీడీ సహకారం

ఆలయ నిర్మాణానికి ముందుకొచ్చిన‌ నెదర్లాండ్స్ లోని శ్రీ వసుదైవ కుటుంబం సంస్థ

శ్రీ వసుధైవ కుటుంబం (SVK) అనేది నెదర్లాండ్స్‌లో ఉన్న ఒక లాభాపేక్షలేని సంస్థ

ప్రపంచమే ఒక కుటుంబం అనే సూత్రం ఆధారంగా భారతీయ సంస్కృతిని మరియు ఆధ్యాత్మికతను ప్రోత్సహించడానికి ఈ సంస్థ కార్యక్రమాలు చేస్తుంది


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  @ncbn ఆదేశాల మేరకు  ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు పూనుకున్న టీటీడీ

శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం 33.5 ఎకరాల భూమిని వసుదైవ కుటుంబం సంస్థకు అందజేసిన నెదర్లాండ్స్ ప్రభుత్వం

ఆ భూమిలో 250 కోట్లతో  వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన సంస్థ

గోపురాలు, ప్రాకారాలతో పాటు శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా ఆలయాన్ని నిర్మించేందుకు టీటీడీ నుంచి స్థపతి సహకారం అందించాలని కోరిన వసుదైవ కుటుంబం సంస్థఅ ధ్యక్షులు అశోక్‌ కుమార్‌ 

సనాతన ధర్మవ్యాప్తికి టీటీడీ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది.