BREAKING
సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా
www.ntodaynews.com

నెద్దర్లాండ్స్ లో టీటీడీ శ్రీవారి ఆలయం నిర్మానానికి సహకారం

భక్తి భక్తి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
04 Apr, 2026 - 09:13 PM
99 వీక్షణలు

నెదర్లాండ్స్ లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి టీటీడీ సహకారం

ఆలయ నిర్మాణానికి ముందుకొచ్చిన‌ నెదర్లాండ్స్ లోని శ్రీ వసుదైవ కుటుంబం సంస్థ

శ్రీ వసుధైవ కుటుంబం (SVK) అనేది నెదర్లాండ్స్‌లో ఉన్న ఒక లాభాపేక్షలేని సంస్థ

ప్రపంచమే ఒక కుటుంబం అనే సూత్రం ఆధారంగా భారతీయ సంస్కృతిని మరియు ఆధ్యాత్మికతను ప్రోత్సహించడానికి ఈ సంస్థ కార్యక్రమాలు చేస్తుంది


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  @ncbn ఆదేశాల మేరకు  ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు పూనుకున్న టీటీడీ

శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం 33.5 ఎకరాల భూమిని వసుదైవ కుటుంబం సంస్థకు అందజేసిన నెదర్లాండ్స్ ప్రభుత్వం

ఆ భూమిలో 250 కోట్లతో  వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన సంస్థ

గోపురాలు, ప్రాకారాలతో పాటు శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా ఆలయాన్ని నిర్మించేందుకు టీటీడీ నుంచి స్థపతి సహకారం అందించాలని కోరిన వసుదైవ కుటుంబం సంస్థఅ ధ్యక్షులు అశోక్‌ కుమార్‌ 

సనాతన ధర్మవ్యాప్తికి టీటీడీ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది.