BREAKING
2028లో బీజేపీ అధికారమే లక్ష్యం ​మంచిర్యాల ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ పోలీసుల ఆరోగ్యంపై జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ.. రైస్ మిల్లు కాలుష్యంపై చిట్యాల ప్రజలు కమిషనర్ కు వినతి ​ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి: కార్పొరేటర్ ఆది శశికళ పోలీసుల మానసిక ప్రశాంతతకే ‘హార్ట్‌ఫుల్‌నెస్’ మెడిటేషన్: అన్నమయ్య జిల్లా ఎస్పీ. ధాన్యపు డబ్బులు సకాలంలో చెల్లించాలి: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బీఆర్ఎస్ నియోజకవర్గాల సభ్యత్వ నమోదు ఇన్చార్జిల ప్రకటన: మంచిర్యాల బాధ్యతల్లో కౌశిక్ హరి వైభవంగా సరస్వతి అంత్య పుష్కరాలు వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్.. ప్రభుత్వాలకు కఠిన హెచ్చరిక 2028లో బీజేపీ అధికారమే లక్ష్యం ​మంచిర్యాల ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ పోలీసుల ఆరోగ్యంపై జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ.. రైస్ మిల్లు కాలుష్యంపై చిట్యాల ప్రజలు కమిషనర్ కు వినతి ​ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి: కార్పొరేటర్ ఆది శశికళ పోలీసుల మానసిక ప్రశాంతతకే ‘హార్ట్‌ఫుల్‌నెస్’ మెడిటేషన్: అన్నమయ్య జిల్లా ఎస్పీ. ధాన్యపు డబ్బులు సకాలంలో చెల్లించాలి: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బీఆర్ఎస్ నియోజకవర్గాల సభ్యత్వ నమోదు ఇన్చార్జిల ప్రకటన: మంచిర్యాల బాధ్యతల్లో కౌశిక్ హరి వైభవంగా సరస్వతి అంత్య పుష్కరాలు వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్.. ప్రభుత్వాలకు కఠిన హెచ్చరిక
www.ntodaynews.com

నెద్దర్లాండ్స్ లో టీటీడీ శ్రీవారి ఆలయం నిర్మానానికి సహకారం

భక్తి భక్తి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
04 Apr, 2026 - 09:13 PM
56 వీక్షణలు

నెదర్లాండ్స్ లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి టీటీడీ సహకారం

ఆలయ నిర్మాణానికి ముందుకొచ్చిన‌ నెదర్లాండ్స్ లోని శ్రీ వసుదైవ కుటుంబం సంస్థ

శ్రీ వసుధైవ కుటుంబం (SVK) అనేది నెదర్లాండ్స్‌లో ఉన్న ఒక లాభాపేక్షలేని సంస్థ

ప్రపంచమే ఒక కుటుంబం అనే సూత్రం ఆధారంగా భారతీయ సంస్కృతిని మరియు ఆధ్యాత్మికతను ప్రోత్సహించడానికి ఈ సంస్థ కార్యక్రమాలు చేస్తుంది


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  @ncbn ఆదేశాల మేరకు  ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు పూనుకున్న టీటీడీ

శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం 33.5 ఎకరాల భూమిని వసుదైవ కుటుంబం సంస్థకు అందజేసిన నెదర్లాండ్స్ ప్రభుత్వం

ఆ భూమిలో 250 కోట్లతో  వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన సంస్థ

గోపురాలు, ప్రాకారాలతో పాటు శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా ఆలయాన్ని నిర్మించేందుకు టీటీడీ నుంచి స్థపతి సహకారం అందించాలని కోరిన వసుదైవ కుటుంబం సంస్థఅ ధ్యక్షులు అశోక్‌ కుమార్‌ 

సనాతన ధర్మవ్యాప్తికి టీటీడీ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది.