BREAKING
ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి
www.ntodaynews.com

నిఘా నీడలో గాలివీడు మండలం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
24 Apr, 2026 - 01:27 PM
42 వీక్షణలు

నిఘా నీడలో గాలివీడు మండలం.. కమాండ్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ

నేరాల అదుపునకు సీసీ కెమెరాలు 'మూడో నేత్రం'లా నియంత్రణలో సాంకేతికతను జోడించి ప్రజలకు మరింత చేరువవడమే లక్ష్యంగా అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ మరో ముందడుగు వేసింది. గాలివీడు పోలీసు స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సిసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూము జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుదిల్లి ఐపిఎన్ గురువారం ఘనంగా ప్రారంభించారు.

మండల వ్యాప్తంగా ప్రజల భద్రత కోసం మొత్తం 92 కెమెరాలను ఏర్పాటు చేయగా, అందులో 68 సోలార్ కెమెరాలు ఉండటం విశేషం ఎస్పీ గారు మాట్లాడుతూ, ఆధునిక కాలంలో నేరాల అదుపునకు సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ వ్యవస్థ నేరస్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తుందని తెలిపారు

పనిచేస్తాయి: జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపిఎస్.

నిఘా నీడలో ప్రధాన ప్రాంతాలు:

మాలినీడు బస్ స్టాప్, రెడ్డివారిపల్లి క్లాష్ వెలిగల్లు డాష్ట్రం మరియు గేట్ సర్కీల్ వంటి 34 ప్రధాన ప్రాంతాలు ఇప్పుడు నిరంతర నిఘాలో ఉంటాయి.

ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంలో మండలంలోని వివిధ సంఘాలు, దాతల సహకారం అభినందనీయమని ఎస్పీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డిఎస్సీ ఎం.ఆర్. కృష్ణమోహన్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.