BREAKING
ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి
www.ntodaynews.com

నిరుపేద కుటుంబానికి అండగా గోలి పింగల్ రెడ్డి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
02 Apr, 2026 - 06:16 PM
26 వీక్షణలు

నిరుపేద కుటుంబానికి అండగా గోలి పింగల్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా ,బీబీనగర్ మండల కేంద్రంలోని ఇస్రాయిపల్లికుంట కు చెందిన పేరబోయిన బాలమ్మ ఇటీవల అనారోగ్యం కారణంగా మరణించారు.బాలమ్మది నిరుపేద కుటుంబం కావడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి తన వంతు సహాయంగా 10వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయగా ఆ నగదును కాంగ్రెస్ పార్టీ నాయకులు పేరబోయిన బస్వరాజ్ యాదవ్ చేతుల మీదగా మృతురాలి కుటుంబ సభ్యులకు గురువారం రోజున అందజేశారు.ఈ కార్యక్రమంలో నెల్లుట్ల సుధాకర్,హనుమాన్ యూత్ అధ్యక్షులు పేరబోయిన గణేష్, నెల్లుట్ల రాజు,నర్రోల బాలస్వామి,పేరబోయిన రాజు,నెల్లుట్ల లక్ష్మయ్య  శ్రీశైలం,పేరబోయిన బాలకృష్ణ,ధర్మేష్, భాస్కర్,నెల్లుట్ల బస్వయ్య,అశోక్, మృతురాలి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.