BREAKING
రౌడీ, హిస్టరీ షీటర్ల పై నిరంతర నిఘా ఉంచాలి – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్.... మంత్రులను మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు దేవరపల్లిలో వై యస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్... వెంకట్రావుపేట అంగన్‌వాడీ కేంద్రాల సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌కు వినతిపత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం: ఎన్నికల కమిషన్ వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ నలిమేల రాజు ఆధ్వర్యంలో గ్రామ సభ పల్నాడులో టెట్ కు పక్కా ఏర్పాట్లు: జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ రౌడీ, హిస్టరీ షీటర్ల పై నిరంతర నిఘా ఉంచాలి – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్.... మంత్రులను మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు దేవరపల్లిలో వై యస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్... వెంకట్రావుపేట అంగన్‌వాడీ కేంద్రాల సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌కు వినతిపత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం: ఎన్నికల కమిషన్ వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ నలిమేల రాజు ఆధ్వర్యంలో గ్రామ సభ పల్నాడులో టెట్ కు పక్కా ఏర్పాట్లు: జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్
www.ntodaynews.com

నిరుపయోగంగా మరుగుదొడ్లు... పట్టించుకోని దేవాదాయ శాఖ...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Aug, 2026 - 10:26 PM
8 వీక్షణలు

నిరుపయోగంగా మరుగుదొడ్లు... పట్టించుకోని దేవాదాయ శాఖ...

అన్నమయ్య జిల్లా.

చౌడేపల్లి.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ దేవస్థానంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవాదాయ శాఖ నిర్లక్ష్యం వహిస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అమ్మవారి పాదాల చెంత నిర్మించిన మరుగుదొడ్లు చాలా కాలంగా నిరుపయోగంగా ఉండటంతో దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దూర ప్రాంతాల నుంచి వచ్చే మహిళలు,వృద్ధులు,చిన్నారులు మరుగుదొడ్ల సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని భక్తులు తెలిపారు.ఇప్పటికే నిర్మించిన మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావడంతో పాటు తాగునీరు,పరిశుభ్రత వంటి మౌలిక సదుపాయాలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు.భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని దేవాదాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి,నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లను మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు మరియు భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.