BREAKING
​మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద మిన్నంటిన నిరసన: కార్మికుల భారీ సమ్మె ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు త్రిపురనేని చిట్టిబాబు మరణం ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత ​అద్దె బస్సుల నిర్వహణ.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు- ఏసీపీ హెచ్చరిక రాంనూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం మెట్రిక్ టన్నులు టమాటా రావడంతో కనిష్ట ధర పలికింది కార్పొరేట్ల లాభాల కోసమే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి బ్యాట్ ఈసీ మెంబర్‌గా పుల్లూరి సుధాకర్ ఏకగ్రీవ ఎన్నిక పది దొంగ బైక్‌లు పట్టివేత... కిలాడీ దొంగ అరెస్ట్.. తాత్కాలిక కండక్టర్, డ్రైవర్ల నియామకం ​మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద మిన్నంటిన నిరసన: కార్మికుల భారీ సమ్మె ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు త్రిపురనేని చిట్టిబాబు మరణం ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత ​అద్దె బస్సుల నిర్వహణ.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు- ఏసీపీ హెచ్చరిక రాంనూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం మెట్రిక్ టన్నులు టమాటా రావడంతో కనిష్ట ధర పలికింది కార్పొరేట్ల లాభాల కోసమే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి బ్యాట్ ఈసీ మెంబర్‌గా పుల్లూరి సుధాకర్ ఏకగ్రీవ ఎన్నిక పది దొంగ బైక్‌లు పట్టివేత... కిలాడీ దొంగ అరెస్ట్.. తాత్కాలిక కండక్టర్, డ్రైవర్ల నియామకం
www.ntodaynews.com

నూజివీడు: నవోదయం–2.0 కార్యక్రమం క్రింద నూతన చర్యలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Apr, 2026 - 04:36 PM
62 వీక్షణలు

నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో, ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ నాగ ప్రభు కుమార్, మరియు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ అవులయ్య ఆదేశాల మేరకు, నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవోదయం–2.0 కార్యక్రమంలో భాగంగా పాత నేరస్తులపై చర్యలు తీసుకోబడ్డాయి.

ఈ కార్యక్రమంలో ముగ్గురు నేరస్తులు నూజివీడు తహసిల్దార్ వద్ద హాజరై బైండ్ ఓవర్ చేయబడినట్లు అధికారులు తెలిపారు.

బైండ్ ఓవర్ వివరాలు:

మిద్దె నరేంద్ర బాబు – తూర్పు దిగవల్లి గ్రామం, నూజివీడు మండలం

మూడు కృష్ణ – ఒగిరాలతండ గ్రామం, నూజివీడు మండలం

పెనుమెల కోటేశ్వర రావు – దేవరగుంట గ్రామం, నూజివీడు మండలం

హెచ్చరిక: ఈ బైండ్ ఓవర్ ఒక సంవత్సరం కాల పరిమితి కలిగి ఉంటుందని, ఈ కాలంలో ఎక్సైజ్ నేరాలకు పాల్పడితే రూ.1,00,000/- జరిమానా విధించబడుతుందని, అలాగే ప్రభుత్వ పథకాలు రద్దు చేయబడతాయని అధికారులు హెచ్చరించారు.

నాటు సారా పై చర్యలు: నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారు, నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం సప్లై చేసే వ్యాపారులు, మరియు నాటు సారా తయారీకి బెల్లపు ఊట కలిగి ఉన్న భూ యజమానులపై ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ మస్తానయ్య కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.