BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

నోస్ పార్మాసిటికల్ ల్యాబ్ కంపెనీ అనుమతులు రద్దు చెయ్యాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
10 Apr, 2026 - 06:14 PM
124 వీక్షణలు

నోస్ పార్మాసిటికల్ ల్యాబ్ కంపెనీ అనుమతులు రద్దు చెయ్యాలి: తెలంగాణ ఉద్యమ నేత సంజయ్ దాస్ గౌడ్ NTODAY NEWS చిట్యాల 

నోస్ పార్మాసిటికల్ ల్యాబ్ కంపెనీ అనుమతులు రద్దు చెయ్యాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కంపెనీ ప్రమాదంలో గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యo ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం చేయించాలని డిమాండ్ చేశారు కంపెనీ వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని జరుగుతుందని, పర్యావరణానికి కూడా నష్టం వాటిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. అనుమతులు రద్దు చేసి, కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేశారు.

కంపెనీలల్లో కార్మికుల భద్రత కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా అనేక ప్రమాదాల జరిగిన అధికారులు నామాత్రపు తూతూ మంత్రం చర్యలు చేపట్టారు  కార్మికులకు ఒరిగిందేమీ లేదని ప్రాణనష్టం ఆరోగ్య నష్టం జరిగిన తప్ప కార్మికుల భరోసా కు దక్కినది ఏమి లేదన్నారు. అన్ని కంపెనీలలో గతంలో జరిగిన ప్రమాదాలు గాయపడిన ఇతర రాష్ట్రాల మరియు స్వరాష్ట్ర కార్మికుల పరిస్థితిని అధ్యయనం చేయడానికి చిత్తశుద్ధి ఉంటే అధికారులు ప్రత్యేక విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నోస్ కంపెనీ ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం జిల్లా కలెక్టర్ తో కలిసి  కంపెనీని సందర్శించడం కార్మికులకు ఎంతో భరోసానిస్తుందని ఇలాంటి ప్రజానాయకుడు ఉండడం ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టం అని తెలంగాణ ఉద్యమ నేత సంజయ్ దాస్ అన్నారు. ఘటనలో గాయపడ్డ కార్మికులకు అన్ని విధాల ఆదుకోవాలని దానికి విప్,ఎమ్మెల్యే వేముల వీరేశం  ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు.