BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ

తెలంగాణ
24 Feb, 2026 - 07:54 AM
310 వీక్షణలు
చైత్ర మాస కుంభోత్సవం పురస్కరించుకుని అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున చైత్ర మాసంలో పౌర్ణమి అనంతరం అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 7న కుంభోత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థాన వర్గాలు వెల్లడించాయి. కుంభోత్సవం సందర్భంగా అమ్మవారికి సాత్త్విక బలి నిర్వహించడం ఆనవాయితీగా ఉంది. ఇందులో భాగంగా కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు తదితర నైవేద్యాలను సమర్పిస్తారు. కుంభోత్సవ దినాన స్త్రీ వేషధారణలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టంగా నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం మరియు శుక్రవారం అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం (24-02-2026) అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించారు. ముందుగా ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించారు. అనంతరం వాటిని అమ్మవారికి సమర్పించారు. #TempleRituals #Kumbhotsavam #ChaitraMasam #DevotionalNews #SpiritualTradition Follow us on Website Facebook Instagram YouTube