BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

పదో తరగతి టాపర్లకు రఘునాథ్ వెరబెల్లి అభినందనలు, బహుమతుల ప్రదానం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
30 Apr, 2026 - 12:05 PM
113 వీక్షణలు

పదో తరగతి టాపర్లకు రఘునాథ్ వెరబెల్లి అభినందనలు, బహుమతుల ప్రదానం

మంచిర్యాల గర్మిళ్ళ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఘనంగా అభినందించి, వారికి నగదు బహుమతులు మరియు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల టాపర్‌గా నిలిచిన ఫాతిమాకు రూ. 10,000 నగదు బహుమతిని అందజేయగా, ద్వితీయ మరియు తృతీయ స్థానాల్లో నిలిచిన పూజిత, వైష్ణవిలకు సైకిళ్లను బహుమతిగా ఇచ్చి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా రాణించడం అభినందనీయమని, ఈ విజయం ఉపాధ్యాయుల కృషి వల్లే సాధ్యమైందని కొనియాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచిస్తూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తమ పార్టీ ఎల్లప్పుడూ సహకరిస్తుందని హామీ ఇచ్చారు. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని పలువురు కార్పొరేటర్లు మరియు పార్టీ నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమం విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది