BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

గొల్లప్రోలులో తాగునీటి సమస్య నివారణకు ముందస్తు చర్యలు

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
18 Mar, 2026 - 05:13 PM
84 వీక్షణలు

గొల్లప్రోలులో తాగునీటి సమస్య నివారణకు ముందస్తు చర్యలు

మున్సిపల్ అధికారులతో జనసేన నాయకుల చర్చ

గొల్లప్రోలు మున్సిపాలిటీ పరిధిలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు అధికారులను కోరారు.

పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సూచనల మేరకు జనసేన పార్టీ గొల్లప్రోలు టౌన్ ఇంచార్జ్ మామిడాల సూరిబాబు, నాయకులు బలిరెడ్డి గంగబాబు, బసా చిట్టిబాబు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ను కలిసి ఈ విషయంపై చర్చించారు.

ఈ సందర్భంగా వేసవి కాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా నీటి సరఫరా వ్యవస్థలో అంతరాయం కలగకుండా స్పేర్ మోటర్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు.

స్థానిక ప్రజలు తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు.