BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

పల్నాడు మాజీ సీఐ చిన్న మల్లయ్య పోలీసుల ఎదుట లొంగిపోవడంతో ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jun, 2026 - 02:53 PM
70 వీక్షణలు

పల్నాడు జిల్లా, వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి: ఏప్రిల్ 29న మహిళపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పల్నాడు మాజీ సీఐ చిన్న మల్లయ్య ఎట్టకేలకు పోలీసులు ఎదుట లొంగిపోయారు.

అజ్ఞాతంలో ఉండి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, గత నెల 14న హైకోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ, ఆయనకు ఎటువంటి ఉపశమనం కాలేదు. దారులన్నీ మూసుకుపోవడంతో, చివరకు వినుకొండ పోలీస్ స్టేషన్‌లో తనను స్వయంగా సమర్పించుకున్నారు.

ఈ నేపథ్యంలో, పోలీసులు కఠినమైన చర్యలు తీసుకొని, చిన్న మల్లయ్యను శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతానికి అతడి పట్ల విచారణ కొనసాగుతుంది.