BREAKING
హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం లభ్యం పుంగనూరు టమోటా ధరలు క్రమంగా తగ్గుముఖం మన శరీరం ఎంత ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటన మియాజాకి మామిడిపండును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు బహుకరించిన రైతు ఘనంగా రాజా రామ్మోహన్ రాయ్ జయంతి వేడుకలు ఎండలో ఉపాధి కూలీలకు చల్లని ఊరట.. పుంగనూరు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ హాజీ పి. వాహీదున్నిసా హఠాన్మరణం.. లాటరీ పేరుతో ప్రజల జేబుకి చిల్లులు..కుటుంబాలు చిన్న భిన్నం దళితవాడలకు మౌలిక వసతులు కల్పించాలి: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం లభ్యం పుంగనూరు టమోటా ధరలు క్రమంగా తగ్గుముఖం మన శరీరం ఎంత ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటన మియాజాకి మామిడిపండును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు బహుకరించిన రైతు ఘనంగా రాజా రామ్మోహన్ రాయ్ జయంతి వేడుకలు ఎండలో ఉపాధి కూలీలకు చల్లని ఊరట.. పుంగనూరు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ హాజీ పి. వాహీదున్నిసా హఠాన్మరణం.. లాటరీ పేరుతో ప్రజల జేబుకి చిల్లులు..కుటుంబాలు చిన్న భిన్నం దళితవాడలకు మౌలిక వసతులు కల్పించాలి: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం
www.ntodaynews.com

ప్రజా సమస్యలను విస్మరిస్తే ఊరుకోం : బీఎస్పీ ధ్వజం

తెలంగాణ
/ నల్గొండ / నకిరేకల్
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
22 May, 2026 - 06:59 PM
15 వీక్షణలు

NTODAY NEWS 

నకిరేకల్ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే , మాజీ ఎమ్మెల్యే ఒకరినొకరు విమర్శించుకోవడానికే సమయం కేటాయిస్తున్నారు తప్ప, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని బహుజన సమాజ్ పార్టీ  నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నకిరేకల్ పరిధిలోని శకుంతల గార్డెన్‌లో బీఎస్పీ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో నిరుద్యోగం, రైతులకు గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరల నియంత్రణ, తాగు-సాగు నీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ స్థానంలో గెలిచి మహనీయుల ఆశయాలకు భంగం కలిగించడం బాధాకరమన్నారు. రాబోయే రోజుల్లో బూత్, సెక్టార్, మండల స్థాయిల్లో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ​ఈ సమావేశంలో బీఎస్పీ భువనగిరి పార్లమెంట్ ఇన్‌చార్జ్ కత్తుల కాన్షీరామ్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెట్టుపల్లి కాశిరాం, నియోజకవర్గ అధ్యక్షులు గ్యారా శేఖర్, కార్యదర్శి బుర్రు శంకర్, చిట్యాల పట్టణ అధ్యక్షులు హౌ రెడ్డి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.