BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

ప్రకృతి వైపరీత్యాలతో కుదేలైన మంచిర్యాల మామిడి రైతులు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
07 Apr, 2026 - 12:33 PM
26 వీక్షణలు

ప్రకృతి వైపరీత్యాలతో కుదేలైన మంచిర్యాల మామిడి రైతులు

మంచిర్యాల 

మంచిర్యాల జిల్లాలో మామిడి రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. జిల్లాలో పండే మామిడి ఎగుమతులకు ఎంతో పేరున్నప్పటికీ, వరుసగా ఎదురవుతున్న ప్రకృతి వైపరీత్యాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి.

​దిగుబడిపై దెబ్బ: ప్రకృతి వైపరీత్యాల కారణంగా మామిడి దిగుబడి ఈసారి గణనీయంగా పడిపోయింది.

​ప్రారంభంలో ఆశలు - చివరలో కష్టాలు: సీజన్ మొదట్లో పూత ఆశాజనకంగానే ఉన్నప్పటికీ, ఆ తర్వాత ఆశించిన ఫలితం రాలేదు.

​నష్టానికి కారణాలు: తెగుళ్ల బెడదతో పాటు, అకాల వర్షాలు రైతులను దెబ్బతీశాయి. పిందె దశలోనే కాయలు రాలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది.

​కొనసాగుతున్న కష్టాలు: ప్రతి ఏటా ఏదో ఒక రూపంలో ప్రకృతి తమను నష్టపరుస్తూనే ఉందని జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

​వరుస నష్టాలతో ఆర్థికంగా కుదేలవుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని మామిడి రైతులు కోరుతున్నారు