BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

ప్రకృతి వైపరీత్యాలతో కుదేలైన మంచిర్యాల మామిడి రైతులు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
07 Apr, 2026 - 12:33 PM
101 వీక్షణలు

ప్రకృతి వైపరీత్యాలతో కుదేలైన మంచిర్యాల మామిడి రైతులు

మంచిర్యాల 

మంచిర్యాల జిల్లాలో మామిడి రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. జిల్లాలో పండే మామిడి ఎగుమతులకు ఎంతో పేరున్నప్పటికీ, వరుసగా ఎదురవుతున్న ప్రకృతి వైపరీత్యాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి.

​దిగుబడిపై దెబ్బ: ప్రకృతి వైపరీత్యాల కారణంగా మామిడి దిగుబడి ఈసారి గణనీయంగా పడిపోయింది.

​ప్రారంభంలో ఆశలు - చివరలో కష్టాలు: సీజన్ మొదట్లో పూత ఆశాజనకంగానే ఉన్నప్పటికీ, ఆ తర్వాత ఆశించిన ఫలితం రాలేదు.

​నష్టానికి కారణాలు: తెగుళ్ల బెడదతో పాటు, అకాల వర్షాలు రైతులను దెబ్బతీశాయి. పిందె దశలోనే కాయలు రాలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది.

​కొనసాగుతున్న కష్టాలు: ప్రతి ఏటా ఏదో ఒక రూపంలో ప్రకృతి తమను నష్టపరుస్తూనే ఉందని జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

​వరుస నష్టాలతో ఆర్థికంగా కుదేలవుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని మామిడి రైతులు కోరుతున్నారు