BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

మియాజాకి మామిడిపండును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు బహుకరించిన రైతు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
22 May, 2026 - 09:37 PM
63 వీక్షణలు

ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన మామిడి రకమైన మియాజాకి మామిడిపండును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు బహుకరించిన రైతు

యాదాద్రి భువనగిరి జిల్లాలో మామిడి పన్నెండు వేల ఎకరాలలో సాగవుతున్నది. ముఖ్యంగా బంగినపల్లి,కేసర్ దశేరి, హిమాయత్, చిన్న రసాలు, పెద్ద రసాలు సాగులో ఉన్నవి. జిల్లాలో ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో రైతు  ఎగ్గిడి లక్ష్మణ్  వ్యవసాయ క్షేత్రంలో ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన మామిడి రకమైన మియాజాకి సాగు చేయడం జరిగింది దాదాపుగా 20 చెట్లను 2023 వ సంవత్సరంలో నాటడం జరిగింది.ఈ సంవత్సరం రైతు కి మొదటి పంట రావడం తో జిల్లా కలెక్టర్  అనురాగ్ జయంతి కి బహుకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారిని శ్రీమతి మాధవి, ఆలేరు క్లస్టర్ ఉద్యాన అధికారిని  స్రవంతి,చౌటుప్పల్ క్లస్టర్ ఉద్యాన అధికారిని  కవిత,ఉద్యాన అధికారిని టెక్నికల్  స్నేహిత పాల్గొనడం జరిగింది.