BREAKING
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
www.ntodaynews.com

మియాజాకి మామిడిపండును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు బహుకరించిన రైతు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
22 May, 2026 - 09:37 PM
100 వీక్షణలు

ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన మామిడి రకమైన మియాజాకి మామిడిపండును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు బహుకరించిన రైతు

యాదాద్రి భువనగిరి జిల్లాలో మామిడి పన్నెండు వేల ఎకరాలలో సాగవుతున్నది. ముఖ్యంగా బంగినపల్లి,కేసర్ దశేరి, హిమాయత్, చిన్న రసాలు, పెద్ద రసాలు సాగులో ఉన్నవి. జిల్లాలో ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో రైతు  ఎగ్గిడి లక్ష్మణ్  వ్యవసాయ క్షేత్రంలో ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన మామిడి రకమైన మియాజాకి సాగు చేయడం జరిగింది దాదాపుగా 20 చెట్లను 2023 వ సంవత్సరంలో నాటడం జరిగింది.ఈ సంవత్సరం రైతు కి మొదటి పంట రావడం తో జిల్లా కలెక్టర్  అనురాగ్ జయంతి కి బహుకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారిని శ్రీమతి మాధవి, ఆలేరు క్లస్టర్ ఉద్యాన అధికారిని  స్రవంతి,చౌటుప్పల్ క్లస్టర్ ఉద్యాన అధికారిని  కవిత,ఉద్యాన అధికారిని టెక్నికల్  స్నేహిత పాల్గొనడం జరిగింది.