BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

5వ తరగతి విద్యార్థికి సైకిల్ బహుమతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
08 Apr, 2026 - 11:56 AM
249 వీక్షణలు

​​ప్రతిభకు ప్రోత్సాహం:  5 వ తరగతి విద్యార్థికి సైకిల్ బహుమతి

నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూర్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం నాడు విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ​గత విద్యా సంవత్సరం (2025-26) లో 5వ తరగతి పూర్తి చేసి, పాఠశాల స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన డి. అభిజ్ఞాన హర్షవర్ధన్ అనే విద్యార్థికి అతని ప్రతిభను గుర్తిస్తూ సైకిల్‌ను బహుమతిగా అందజేశారు దివంగత శ్రీమతి సమ్మక్క, బక్కారెడ్డి జంగమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీ సమ్మక్క నర్సిరెడ్డి మరియు సమ్మక్క రంగారెడ్డి ఈ సైకిల్‌ను విరాళం అందించారు ​​గ్రామ సర్పంచ్ మరియు పాఠశాల సిబ్బంది మాట్లాడుతూ విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంచేందుకు ఇటువంటి ప్రోత్సాహకాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థికి సైకిల్ అందించిన దాతలకు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామా సర్పంచ్  పాలెం మహేష్, జిహెచ్ఎం ఏపూర్  బండ మోహన్ రెడ్డి, ఎంపీపీ ఎంపీపీఎస్ ఏపూర్ ప్రధానోపాధ్యాయులు అంజయ్య మరియు ఇతర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.