BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ

తెలంగాణ
28 Feb, 2026 - 12:38 PM
166 వీక్షణలు
లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున రోడ్డు పనులను పరిశీలించిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజన్న సుండిపెంట, ఫిబ్రవరి 28, 2026: సుండిపెంట గ్రామంలో ఎమ్మెల్యే బుడ్డా రాజన్న స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది లబ్ధిదారులు వినతిపత్రాలు అందజేయగా, వాటి పరిష్కారానికి సంబంధిత మార్గాలను సూచించారు. అనంతరం వెస్ట్రన్ కాలనీలోని ఎన్టీఆర్ విగ్రహం రోడ్డు పనులు, అంబేద్కర్ సెంటర్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. వర్షాకాలంలో మురుగు నీరు, వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త యుగంధర్ రెడ్డి, తెలుగు యువత మండల అధ్యక్షుడు ఉండవెల్లి శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు గెల్లి వెంకటేశ్వర్లు, సోమిశెట్టి సత్యమల్లికార్జున, జనసేన నాయకుడు అశోక్ తదితరులు పాల్గొన్నారు. #Srisailam #BuddaRajanna #PensionDistribution #Sundipenta #RoadWorks #AndhraPradeshNews Follow us on Website Facebook Instagram YouTube