BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

సిఐటియు తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ
29 Nov, 2025 - 06:03 AM
173 వీక్షణలు

సిఐటియు తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

NTODAY NEWS: సైదాబాద్  సిఐటియు హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు.తెలంగాణ రాష్ట్ర 5వ మహా సభలు విజయవంతం చేయాలనీ పోస్టర్ విడుదల ఐ ఎస్ సధన్ సంతోష్ నగర్ దగ్గర విడుదలచేశారు. ఈ కార్యక్రమం సందర్బంగా సిఐటియు. జిల్లా కార్యదర్శి ఎం. శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై నిరంతరం సమారాశిలా పోరాటం చేస్తున్న సంఘం సిఐటియు.అట్టి సిఐటియు. రాష్ట్ర మహాసభలు మెదక్ పట్టణం లో డిసెంబర్ 7నుండి 9వరకు మూడు రోజుల పాటు జరుగబోతున్నాయి. గత మూడు సంవత్సరాలలో చేసిన ఉద్యమాలు, పోరాటాలను సమీక్షా చేసుకొని భవిష్యత్ లో కేంద్ర బిజెపి. ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు త్రిప్పి కొట్టడానికి ప్రణాళిక చేయ బోతున్నాము. అదే విధంగా కార్మికులకు కనీస వేతనము రు. 26000/-, 4లేబర్ కోర్డ్ ఉపసంహారణకై పోరాటం ఎలా చేయాలి అనే అంశం చర్చించడం జరుగుతుంది. కావున ఈ మహాసభలలో మున్సిపల్ కార్మికులు, భవన నిర్మాణం కార్మికులు, అంగన్వాడీ, ఆశా, ఆటో డ్రైవర్సులు, కాంట్రాక్టు కార్మికులు, గిగ్ వర్కర్స్ లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మినా, ఎస్. కిషన్, నారాయణ, జీ. యాదమ్మా, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube