BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ

తెలంగాణ
13 Feb, 2026 - 01:54 AM
227 వీక్షణలు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు: రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ NTODAY NEWS: శ్రీశైలం/ నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున్  శ్రీశైలం, ఫిబ్రవరి 12, 2026: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కలిసి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సాయంత్రం ఆలయ రాజగోపురం వద్ద వస్త్ర సమర్పణ సంకల్పం, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి ప్రదక్షిణ పూర్వకంగా స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్.ఎస్. చంద్రశేఖర ఆజాద్, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ఇతర ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.చారిత్రక ప్రాధాన్యం గల శ్రీశైలక్షేత్రంలో పూర్వకాలం నుంచి రాజులు, చక్రవర్తులు ఉత్సవాల సందర్భంలో పట్టువస్త్రాలు సమర్పించే ఆనవాయితీ ఉంది. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మహాశివరాత్రి, దసరా మహోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పిస్తోంది. #Srisailam #MahaShivaratri #SilkVastraSamarpana #TempleTradition #EndowmentsDepartment #AndhraPradesh #TempleNews Follow us on Website Facebook Instagram YouTube