BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

తాగునీటి సమస్య నివారణకు ముందస్తు చర్యలు

తెలంగాణ
02 Mar, 2026 - 07:14 AM
58 వీక్షణలు
వేసవిలో తాగునీటి సమస్య నివారణకు ముందస్తు చర్యలు NTODAY NEWS: చిట్యాల, నల్గొండ జిల్లా రానున్న వేసవిలో తాగునీటి కొరత తలెత్తకుండా చిన్న కాపర్తి గ్రామ పంచాయతీ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇంటింటికీ సాగర్ నీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో గ్రామ సర్పంచ్ ఆవుల సుందరయ్య యాదవ్ ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. గ్రామంలోని ప్రధాన పైప్‌లైన్‌లను మరమ్మతు చేయించడంతో పాటు మొత్తం ఐదు గేట్‌వాల్వులను ఏర్పాటు చేసి శుక్రవారం ప్రారంభించారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లే దారిలో ఉన్న ప్రధాన పైప్‌లైన్‌ను సరిచేశారు. అదేవిధంగా 8వ వార్డులో రెండు గేట్‌వాల్వులు, 9వ వార్డులో ఒక గేట్‌వాల్వును నూతనంగా అమర్చారు. ఈ చర్యలతో నీటి సరఫరా మరింత సక్రమంగా జరుగుతుందని సర్పంచ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వేసవి కాలంలో గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చూడడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు రుద్రారపు లక్ష్మణ్, రొండి నర్సింహా, పల్లపు పరమేశ్వరి ప్రశాంత్, ఈరమళ్ళ దయాకర్, వలిగొండ కవిత సత్యనారాయణ, దేశాపాక మధు, పెర్కా నాగరాజు, మాజీ సర్పంచ్ వలిగొండ సోమయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు నందిపటి మహేష్, సామాజిక కార్యకర్త పొలిమేర దశరథ తదితరులు పాల్గొన్నారు. #WaterManagement #SummerPreparedness #Chityal #NalgondaDistrict #DrinkingWater #VillageDevelopment Follow us on Website Facebook Instagram YouTube