BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

సమస్యా పరిష్కారమే జనసేన జనవాణి

తెలంగాణ
29 Dec, 2025 - 07:11 AM
303 వీక్షణలు

సమస్యా పరిష్కారమే జనసేన జనవాణి

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు ఈ వారం జరిగిన జనవాణి కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ఇన్‌చార్జ్ సిరివేలు చిన్నా రాయల్ ఆదేశాల మేరకు పలు సమస్యలు పరిష్కరించబడాయి. ముఖ్యంగా పుంగమ్మ చెరువు కట్ట వద్ద ఉన్న శనేశ్వరుని గుడి సమీపంలో రోడ్డు గుంతలు ఎక్కువగా ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. పంచాయతీ సెక్రటరీతో మాట్లాడి కొంత నిధులు కేటాయించి రోడ్డు మరమ్మతులు చేయాలని కోరడం జరిగింది. అలాగే సదుం మండలం జోగివారిపల్లి పంచాయతీ నాయనవాణిపల్లి నుండి దామలచెరువు అడవిలోకి రోడ్డు మార్గం కల్పించాలని డీఎఫ్‌వోకు వినవించడం జరిగింది. నెక్కొంది పంచాయతీ, ఇటికనెల్లూరు గ్రామంలో గతంలో నిర్మించిన డ్రైనేజీ కాలువ సమస్యపై, చిన్న పిల్లలు ఆడుకుంటూ పడిపోతున్నారని, కాలువలో నీరు సరిగా ప్రవహించడం లేదని ఎండీవో దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు గాజుల నరేష్, స్టేట్ మోదీలియర్ డైరెక్టర్ మణికంఠ, పట్టణ ఉపాధ్యక్షుడు నందు, నాయకులు రవి, భార్గవ్, శీనా, గణపతి తదితరులు పాల్గొన్నారు.     Follow us on Website Facebook Instagram YouTube