BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

మదనపల్లిలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

తెలంగాణ
04 Jan, 2026 - 09:41 AM
255 వీక్షణలు

సోమవారం మదనపల్లిలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (PGRS)

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు స్వయంగా పాల్గొనున్న జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్. అన్నమయ్య జిల్లా ప్రజల సమస్యలను నేరుగా విని, వాటిని తక్షణమే పరిష్కరించేందుకు రేపు (సోమవారం, జనవరి 5) మదనపల్లిలోని డీఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్వయంగా ప్రజల వినతులను స్వీకరిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న బాధితులు, ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. తమ సమస్యలపై ఫిర్యాదు చేయాలనుకునే వారు సంబంధిత పత్రాలతో రేపు ఉదయం మదనపల్లిలోని డీఎస్పీ కార్యాలయానికి హాజరుకావాలని తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube