www.ntodaynews.com
రాష్ట్రపతిని కలిసిన తెలంగాణ గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా
తెలంగాణ
/
హైదరాబాద్
రాష్ట్రపతిని కలిసిన తెలంగాణ గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా
హైదరాబాద్, ఏప్రిల్ 10, 2026:
తెలంగాణ గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా శుక్రవారం ఢిల్లీ లో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత, గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాష్ట్రపతిని మొదటిసారి రాష్ట్రపతి భవన్ లో కలిశారు.