BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి గౌడ సంఘం విరాళం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
29 Mar, 2026 - 03:19 PM
203 వీక్షణలు

రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి గౌడ సంఘం విరాళం

నల్గొండ జిల్లా ​చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణానికి చిట్యాల గౌడ సంక్షేమ సంఘం  ఆదివారం విరాళం అందజేశారు. తమ కులదైవమైన అమ్మవారి ఆలయం అత్యంత వైభవంగా రూపుదిద్దుకోవాలనే సంకల్పంతో సంఘం తరపున విరాళాన్ని అందజేశారు. వచ్చిన స్వచ్ఛంద దాతలు

​ఆలయ నిర్మాణ ఖర్చుల నిమిత్తం ఇప్పటికే గౌడ కులస్థులు పలువురు వ్యక్తిగత స్థాయిలో తమ విరాళాలను ప్రకటించారు. దీనికి తోడు, సామాజిక బాధ్యతగా గౌడ సంక్షేమ సంఘం కూడా తన వంతు సహకారాన్ని అందిస్తూ ఆలయ నిర్వాహకులకు విరాళాన్ని సమర్పించింది. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు మారగోని రమేష్ గౌడ్, పెద్దలు పుల్లెంల కోటయ్య గౌడ్,ఉపాధ్యక్షులు పంతంగి వెంకన్న గౌడ్, ఉయ్యాల మల్లేష్ గౌడ్, మేకల సురేష్ గౌడ్, కార్యవర్గ సభ్యులు బొడ్డు శంకర్ గౌడ్, గీత కార్మికులు కాసుల రాములు గౌడ్, నాతి రమేష్ గౌడ్, పంతంగి శ్రీను గౌడ్ తదితరులు పాల్గొన్నారు