www.ntodaynews.com
రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జూన్ 10న ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.
మోదీ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కూడా చర్చ చేయబడే అవకాశం ఉందని సమాచారం.