BREAKING
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం
www.ntodaynews.com

ఆదివారం హైదరాబాద్ లో ఆంక్షలు

తెలంగాణ
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
29 Aug, 2026 - 08:46 PM
2 వీక్షణలు

ఆదివారం హైదరాబాద్ లో ఆంక్షలు

రేపటి నీట్ పీజీ-2026 పరీక్షల దృష్ట్యా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఆంక్షలు విధించారు. పరీక్షా కేంద్రాల చుట్టూ 200M పరిధిలో ఐదుగురికంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధం. 100M పరిధిలో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసేయాలి. ఉ.6- సా.6 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయి. విధుల్లో ఉండే పోలీసులు, విద్యాశాఖ స్క్వాడ్, అంతిమ యాత్రలకు మినహాయింపు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.