www.ntodaynews.com
ఆదివారం హైదరాబాద్ లో ఆంక్షలు
తెలంగాణ
ఆదివారం హైదరాబాద్ లో ఆంక్షలు
రేపటి నీట్ పీజీ-2026 పరీక్షల దృష్ట్యా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఆంక్షలు విధించారు. పరీక్షా కేంద్రాల చుట్టూ 200M పరిధిలో ఐదుగురికంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధం. 100M పరిధిలో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసేయాలి. ఉ.6- సా.6 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయి. విధుల్లో ఉండే పోలీసులు, విద్యాశాఖ స్క్వాడ్, అంతిమ యాత్రలకు మినహాయింపు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.