రేషన్ బియ్యం పంపిణీ గడువు పెంపు!
తెలంగాణ
రేషన్ బియ్యం పంపిణీ గడువు పెంపు!
TG: రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితుల కారణంగా మూడు నెలల రేషన న్ను ఆగస్టు 31 లోపు తీసుకోవాలని ముందుగా ప్రకటించారు. అయితే రద్దీ, రాఖీ పండుగ వల్ల చాలామంది సొంతూళ్లకు వెళ్లి బియ్యం తీసుకోలేకపోయారు. ప్రజల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని పౌరసరఫరాల శాఖ గడువును ఈ నెల 5వ తేదీ సాయంత్రం వరకు పొడిగించింది. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.