BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

రైలు కిందపడి యువకుడి మృతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
04 Apr, 2026 - 01:46 PM
917 వీక్షణలు

రైలు కిందపడి యువకుడి మృతి

నిరుద్యోగం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఉన్నత చదువులు చదివినా, ఆశించిన కొలువు దక్కలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు రైలు కిందపడి  ఈ హృదయవిదారక సంఘటన నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రం సమీపంలో శనివారం చోటుచేసుకుంది. ​చిట్యాల మండలం ఎలికట్టె గ్రామానికి చెందిన కొండకింది హరీష్ రెడ్డి ఉన్నత విద్యావంతుడు. చదువు పూర్తి చేసిన తర్వాత మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని ఆదుకోవాలని కలలు కన్నాడు. అయితే, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన స్థాయిలో ఉద్యోగం రాకపోవడంతో గత కొంతకాలంగా హరీష్ తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ​ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి చెందిన హరీష్ రెడ్డి, నార్కట్‌పల్లి శివారులో రైలు కిందపడి ప్రాణాలు విడిచినట్టు స్థానికులు తెలియజేశారు. కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు

​కళ్లముందే కొడుకు శవమై పడి ఉండటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.