BREAKING
పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చిన్నకాపర్తిలో ఉపాధి కూలీలకు ఆరోగ్య కిట్ల పంపిణీ ఆస్పత్రిలో నవజాత శిశువును వదిలి వెళ్లిన తల్లికి రెండేళ్ల జైలు శిక్ష పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చిన్నకాపర్తిలో ఉపాధి కూలీలకు ఆరోగ్య కిట్ల పంపిణీ ఆస్పత్రిలో నవజాత శిశువును వదిలి వెళ్లిన తల్లికి రెండేళ్ల జైలు శిక్ష
www.ntodaynews.com

రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
13 Apr, 2026 - 08:29 PM
224 వీక్షణలు

రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం : అడిషనల్ ఎస్పీ రమేష్ NTODAY NEWS చిట్యాల 

ప్రభుత్వ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చిట్యాల పట్టణంలో నిర్వహించిన 'అరైవ్ అలైవ్  పోలీస్ మరియు రవాణా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించారు  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ ఎస్పీ  రమేష్, డిప్యూటీ కమిషనర్ డా. వాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ రోడ్డు నిబంధనల పట్ల నిర్లక్ష్యం వహిస్తే  ప్రాణాంతకంగా మారుతోందని అన్నారు. కొన్నేళ్లుగా జాతీయ రహదారి పై జరిగిన ప్రమాదాల గణాంకాలను వివరిస్తూ.. అధిక వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి కారణాల వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఆయన పిలుపునిచ్చారు  వాహన ఫిట్‌నెస్ మరియు సరైన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ ధరించడం వల్ల ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చని, ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు మరియు పాదచారుల భద్రత విషయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.​ఈ కార్యక్రమానికి రోడ్డు రవాణా శాఖ సీఐ అంజయ్య గారు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మహాలక్ష్మయ్య  నార్కెట్‌పల్లి సీఐ గ చిట్యాల తహసీల్దార్ , మున్సిపల్ చైర్మన్ పందిరి గీత,  వైస్ చైర్మన్, గుండెబోయిన శ్రీలక్ష్మి,  కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు మరియు పట్టణ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.