BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
13 Apr, 2026 - 08:29 PM
284 వీక్షణలు

రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం : అడిషనల్ ఎస్పీ రమేష్ NTODAY NEWS చిట్యాల 

ప్రభుత్వ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చిట్యాల పట్టణంలో నిర్వహించిన 'అరైవ్ అలైవ్  పోలీస్ మరియు రవాణా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించారు  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ ఎస్పీ  రమేష్, డిప్యూటీ కమిషనర్ డా. వాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ రోడ్డు నిబంధనల పట్ల నిర్లక్ష్యం వహిస్తే  ప్రాణాంతకంగా మారుతోందని అన్నారు. కొన్నేళ్లుగా జాతీయ రహదారి పై జరిగిన ప్రమాదాల గణాంకాలను వివరిస్తూ.. అధిక వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి కారణాల వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఆయన పిలుపునిచ్చారు  వాహన ఫిట్‌నెస్ మరియు సరైన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ ధరించడం వల్ల ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చని, ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు మరియు పాదచారుల భద్రత విషయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.​ఈ కార్యక్రమానికి రోడ్డు రవాణా శాఖ సీఐ అంజయ్య గారు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మహాలక్ష్మయ్య  నార్కెట్‌పల్లి సీఐ గ చిట్యాల తహసీల్దార్ , మున్సిపల్ చైర్మన్ పందిరి గీత,  వైస్ చైర్మన్, గుండెబోయిన శ్రీలక్ష్మి,  కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు మరియు పట్టణ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.