BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

సీఎం రేవంత్ రెడ్డి, విప్ వేముల వీరేశం చిత్రపటాలకు పాలాభిషేకం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
17 May, 2026 - 06:22 PM
182 వీక్షణలు

సీఎం రేవంత్ రెడ్డి, విప్ వేముల వీరేశం చిత్రపటాలకు పాలాభిషేకం NTODAY NEWS చిట్యాల 

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం పట్ల తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం చిత్రపటాలకు ఉద్యమకారులు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.

​ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ప్రభుత్వం న్యాయం చేసే దిశగా అడుగులు వేయడం అభినందనీయమని అన్నారు.  ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉపాధి, ఇళ్లు, విద్యా, వైద్య సదుపాయాలలో ఉద్యమకారులకు ప్రత్యేక కోటా కల్పించాలని, వారి సంక్షేమానికి శాశ్వత విధానాలు రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు సముచిత గౌరవం దక్కుతుందనే నమ్మకం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు జోగు లింగస్వామి, కొసనం అశోక్ యాదవ్, చికిలంమెట్ల మెహర్ బాబు, బాస్పాజు రామాచారి, అమరోజు వెంకన్న, జిల్లాపల్లి స్వామి, జోగు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.