BREAKING
Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి
www.ntodaynews.com

సెలవుల్లో హెడ్మాస్టరే వాచ్‌మెన్‌! పాఠశాల ఆస్తికి హెచ్‌ఎంలే బాధ్యులు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 May, 2026 - 03:33 PM
108 వీక్షణలు

సెలవుల్లో హెడ్మాస్టరే వాచ్‌మెన్‌! పాఠశాల ఆస్తికి హెచ్‌ఎంలే బాధ్యులు

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నప్పటికీ, వాటి భద్రత మాత్రం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 2,868 ప్రభుత్వ పాఠశాలల్లో వాచ్‌మెన్లు లేకపోవడంతో వేసవి సెలవుల సమయంలో హెడ్‌మాస్టర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

పాఠశాలల్లోని ఫ్యాన్లు, కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు దొంగతనానికి గురైతే సంబంధిత హెచ్‌ఎంలనే బాధ్యులుగా విద్యాశాఖ పరిగణిస్తోంది. దీంతో సెలవుల్లో కూడా పలువురు హెచ్‌ఎంలు పాఠశాలల వద్దే పహారా కాస్తున్నారు.

ఆస్తులు పోతే రికవరీ నోటీసులు వస్తాయనే భయంతో కొందరు ప్రధానోపాధ్యాయులు స్వయంగా పాఠశాలలను పర్యవేక్షిస్తుండగా, మరికొందరు సొంత ఖర్చులతో ప్రైవేట్ వ్యక్తులను కాపలా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది.

వాచ్‌మెన్ పోస్టులను భర్తీ చేయాలని, పాఠశాల ఆస్తుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.