BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన విజయవాడ ఎంపీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
05 Apr, 2026 - 07:57 PM
36 వీక్షణలు

బిషప్ రాజారావును  కలిసి ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

విజయవాడ: 

ఈస్టర్ పండుగ ను పురస్కరించుకొని విజయవాడ నగరంలో పలువురు క్రైస్తవ మత పెద్దలను విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్( చిన్ని) ఆదివారం కలిసి ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. 

పడమట లోని నిర్మల కాన్వెంట్ పక్కన ఉన్న ఆర్.సి.యం చర్చ్ బిషప్ హౌస్ లో బిషప్ తెలగతోటి రాజారావు ను ఎంపీ కేశినేని చిన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బిషప్ రాజారావు ప్రజా శ్రేయస్సు కోసం ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు మువ్వల ప్రసాద్, క్రిస్టియన్ సెల్ ప్రతినిధులు ఇత్తడి విక్టర్ చార్లెస్  చాట్ల రాజశేఖర్, నాయకులు నరసింహ చౌదరి తదితరులు పాల్గొన్నారు.