BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన విజయవాడ ఎంపీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
05 Apr, 2026 - 07:57 PM
12 వీక్షణలు

బిషప్ రాజారావును  కలిసి ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

విజయవాడ: 

ఈస్టర్ పండుగ ను పురస్కరించుకొని విజయవాడ నగరంలో పలువురు క్రైస్తవ మత పెద్దలను విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్( చిన్ని) ఆదివారం కలిసి ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. 

పడమట లోని నిర్మల కాన్వెంట్ పక్కన ఉన్న ఆర్.సి.యం చర్చ్ బిషప్ హౌస్ లో బిషప్ తెలగతోటి రాజారావు ను ఎంపీ కేశినేని చిన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బిషప్ రాజారావు ప్రజా శ్రేయస్సు కోసం ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు మువ్వల ప్రసాద్, క్రిస్టియన్ సెల్ ప్రతినిధులు ఇత్తడి విక్టర్ చార్లెస్  చాట్ల రాజశేఖర్, నాయకులు నరసింహ చౌదరి తదితరులు పాల్గొన్నారు.