BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

సిలిండర్ పేలి ఒకే కుటుంబంలో ముగ్గురు సజీవదహనం

తెలంగాణ
/ నల్గొండ / మిర్యాలగూడ
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
05 Jun, 2026 - 07:13 AM
124 వీక్షణలు

సిలిండర్ పేలి ఒకే కుటుంబంలో ముగ్గురు సజీవదహనం

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఒక రేకుల ఇంట్లో విద్యుదాఘాతం (షార్ట్ సర్క్యూట్) కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలను ఆర్పే ప్రయత్నంలో ఉండగానే ఇంట్లోని గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోవడంతో మంటలు క్షణాల్లో ఇల్లంతా వ్యాపించాయి.

​ఈ ప్రమాదంలో బయటకు రాలేక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మృతులను అమ్మమ్మ వనం చంద్రకళ (45), మనవడు లక్ష్మణ్ (16), మనవరాలు ప్రణతి (14)గా గుర్తించారు.

​సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. డీఎస్పీ రాజశేఖర్ రాజు ప్రమాద స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు