BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

సింగరేణి విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ పెంపుకై రేపు మంచిర్యాలలో భారీ ధర్నా

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
29 Mar, 2026 - 01:57 PM
310 వీక్షణలు

సింగరేణి విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ పెంపుకై రేపు మంచిర్యాలలో భారీ ధర్నా

మంచిర్యాల, మార్చి 29: కోల్ మైన్స్ పెన్షన్‌ను పెంచాలని డిమాండ్ చేస్తూ కోల్ ఇండియా పెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు (సోమవారం) న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించ తలపెట్టిన ధర్నాకు మద్దతుగా, మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. ఈ మేరకు సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

మార్చి 30, సోమవారం ఉదయం 10 గంటలకు మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ ధర్నా కార్యక్రమం ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వం మరియు కోల్ ఇండియా యాజమాన్యం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, ముఖ్యంగా కరువు భత్యంతో కూడిన 50 శాతం పెన్షన్ పెంపును అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ముఖ్య అంశాలు:

వేదిక: ఐబీ చౌరస్తా, అంబేద్కర్ విగ్రహం ఆవరణ, మంచిర్యాల.

సమయం: రేపు ఉదయం 10:00 గంటలకు.

ప్రధాన డిమాండ్: కరువు భత్యంతో కూడిన 50 శాతం పెన్షన్ పెంపుదల.

ఈ కార్యక్రమంలో జిల్లాలోని సింగరేణి విశ్రాంత ఉద్యోగులందరూ భారీ సంఖ్యలో పాల్గొని, ఢిల్లీలో పోరాడుతున్న తోటి కార్మికులకు సంఘీభావం తెలపాలని, మన ఐక్యతను చాటాలని వెంకటయ్య విజ్ఞప్తి చేశారు