BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని సందర్బంగా రక్తదానం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
02 Apr, 2026 - 03:32 PM
106 వీక్షణలు

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని పురస్కరించుకొని రక్తదానం చేసిన జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు

ఈరోజు మంచిర్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉన్న జనని బ్లడ్ బ్యాంకులో పాపన్న గౌడ్ వర్ధంతిని పురస్కరించుకొని రక్తదానం చేసిన జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, రామగిరి రాజన్న చారి, అశోక్ వేముల రక్తదానం చేయగా బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ 18వ శతాబ్దంలోనే ఈ సంస్థలో బహుజనులు అధిక శాతం ఉన్నామని ఈ సంస్థానాన్ని మేమే ఏలాలని కాకతీయులపై తిరుగుబాటు చేసి సంస్థానాన్ని స్వాధీనం చేసుకున్న గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ను స్ఫూర్తిగా తీసుకొని రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా పనిచేయాలని కోరుతూ పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని ఆయన జీవితం గూర్చి పాఠ్య అంశాల్లో చేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అలాగే 33 సంస్థానాల పై తిరుగుబాటు చేసి 33 సంవత్సరాలు పరిపాలించిన గొప్ప పోరాట యోధుడిని స్మరించుకోవలసిన బాధ్యత బీసీలుగా మన పైన ఎంతైనా ఉంది అలాగే మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం . ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్,నాయకులు వేముల అశోక్,రామగిరి రాజన్న చారి, చంద్రగిరి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు