BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

​స్థానిక యువతకే ఉద్యోగాలు ఇవ్వాలి

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
13 Apr, 2026 - 02:11 PM
46 వీక్షణలు

​స్థానిక యువతకే ఉద్యోగాలు ఇవ్వాలి 

నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలంలోని వివిధ కంపెనీలు, పరిశ్రమలలో స్థానిక యువతకు ఉద్యోగ కల్పనలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్  కార్యాలయం వద్ద నిరసన తెలిపి, వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ ​మండల పరిధిలోని పరిశ్రమలలో కనీసం 70 శాతం ఉద్యోగాలను స్థానిక యువతకే కేటాయించాలి అని. పరిశ్రమలు నెలకొల్పడానికి భూములిచ్చిన రైతుల బిడ్డలు, చదువుకున్న యువత నేడు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యాలు బయటి వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తూ స్థానికులను విస్మరించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ఎంఆర్ఓ  సానుకూలంగా స్పందించారు. ఈ సమస్య తీవ్రతను, యువత డిమాండ్లను వెంటనే జిల్లా కలెక్టర్ కు దృష్టికి తీసుకెళ్లి, తగిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో యాట చంద్రశేఖర్ ముదిరాజ్ , బెల్లి నరేష్, భరత్, సాయి కృష్ణ మరియు ఇతర యువమోర్చా కార్యకర్తలు పాల్గొన్నారు.