BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

​స్థానిక యువతకే ఉద్యోగాలు ఇవ్వాలి

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
13 Apr, 2026 - 02:11 PM
88 వీక్షణలు

​స్థానిక యువతకే ఉద్యోగాలు ఇవ్వాలి 

నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలంలోని వివిధ కంపెనీలు, పరిశ్రమలలో స్థానిక యువతకు ఉద్యోగ కల్పనలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్  కార్యాలయం వద్ద నిరసన తెలిపి, వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ ​మండల పరిధిలోని పరిశ్రమలలో కనీసం 70 శాతం ఉద్యోగాలను స్థానిక యువతకే కేటాయించాలి అని. పరిశ్రమలు నెలకొల్పడానికి భూములిచ్చిన రైతుల బిడ్డలు, చదువుకున్న యువత నేడు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యాలు బయటి వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తూ స్థానికులను విస్మరించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ఎంఆర్ఓ  సానుకూలంగా స్పందించారు. ఈ సమస్య తీవ్రతను, యువత డిమాండ్లను వెంటనే జిల్లా కలెక్టర్ కు దృష్టికి తీసుకెళ్లి, తగిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో యాట చంద్రశేఖర్ ముదిరాజ్ , బెల్లి నరేష్, భరత్, సాయి కృష్ణ మరియు ఇతర యువమోర్చా కార్యకర్తలు పాల్గొన్నారు.