www.ntodaynews.com
సుప్రీంకోర్టులో నేడు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
జాతీయం
సుప్రీంకోర్టులో నేడు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో నేడు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. జస్టిస్ శీల్ నాగు, జస్టిస్ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జస్టిస్ అరుణ్ పల్లి న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే సీనియర్ అడ్వకేట్ సుబ్రమణిని కూడా న్యాయమూర్తిగా నియమించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ నియామకాలతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య మరింత పెరగనుంది.