BREAKING
ప్రేమ పేరుతో మోసం.. చివరకు కటకటాల్లోకి ఎస్సై సురేష్ మే 15న 2026 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మహిళలు మృతి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కలకలం.. తొలగించిన రోగి కాలును పీక్కుతిన్న కుక్క పుట్టపర్తిలో మంత్రి లోకేష్ పర్యటన.. ప్రశాంతి నిలయంలో ప్రత్యేక దర్శనం బెంగాల్‌లో టీఎంసీ నేత ఇంట్లో బంగారు బెడ్‌, సోఫా..? దేశంలో మోసకారితనమే మిగిలింది..! కేజ్రీవాల్ సహా ఆప్ నేతలపై కోర్టు ధిక్కరణ చర్యలు BREAKING NEWS పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అత్యాచార కేసులో ముందస్తు బెయిల్ కోరిన సీఐ చిన్నమల్లయ్య ప్రేమ పేరుతో మోసం.. చివరకు కటకటాల్లోకి ఎస్సై సురేష్ మే 15న 2026 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మహిళలు మృతి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కలకలం.. తొలగించిన రోగి కాలును పీక్కుతిన్న కుక్క పుట్టపర్తిలో మంత్రి లోకేష్ పర్యటన.. ప్రశాంతి నిలయంలో ప్రత్యేక దర్శనం బెంగాల్‌లో టీఎంసీ నేత ఇంట్లో బంగారు బెడ్‌, సోఫా..? దేశంలో మోసకారితనమే మిగిలింది..! కేజ్రీవాల్ సహా ఆప్ నేతలపై కోర్టు ధిక్కరణ చర్యలు BREAKING NEWS పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అత్యాచార కేసులో ముందస్తు బెయిల్ కోరిన సీఐ చిన్నమల్లయ్య
www.ntodaynews.com

స్వయంగా రంగంలోకి దిగిన దీదీ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 03:34 PM
21 వీక్షణలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న రాజకీయ హింస, విధ్వంస ఘటనలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాల విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఈ కేసులో వాదనలు వినిపించేందుకు మాజీ సీఎం మమతా బెనర్జీ స్వయంగా కలకత్తా హైకోర్టులో రంగంలోకి దిగారు. రాజకీయంగా సున్నితమైన ఈ వ్యవహారంలో న్యాయపరంగా తన వాదనలను ప్రత్యక్షంగా వినిపించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

బీజేపీ నేతలు ఎన్నికల తర్వాత హింస, దాడులు జరిగాయని ఆరోపిస్తూ పలు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేయగా, ఈ వ్యవహారంపై ఇప్పటికే తీవ్ర రాజకీయ వేడి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో మమతా బెనర్జీ స్వయంగా కోర్టులో హాజరుకావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.