BREAKING
జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు
www.ntodaynews.com

స్వయంగా రంగంలోకి దిగిన దీదీ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 03:34 PM
109 వీక్షణలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న రాజకీయ హింస, విధ్వంస ఘటనలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాల విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఈ కేసులో వాదనలు వినిపించేందుకు మాజీ సీఎం మమతా బెనర్జీ స్వయంగా కలకత్తా హైకోర్టులో రంగంలోకి దిగారు. రాజకీయంగా సున్నితమైన ఈ వ్యవహారంలో న్యాయపరంగా తన వాదనలను ప్రత్యక్షంగా వినిపించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

బీజేపీ నేతలు ఎన్నికల తర్వాత హింస, దాడులు జరిగాయని ఆరోపిస్తూ పలు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేయగా, ఈ వ్యవహారంపై ఇప్పటికే తీవ్ర రాజకీయ వేడి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో మమతా బెనర్జీ స్వయంగా కోర్టులో హాజరుకావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.