BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

​శ్రీ బాలనరసింహ స్వామి కల్యాణ మహోత్సవ పోస్టర్‌ ఆవిష్కరణ

తెలంగాణ
/ నల్గొండ
29 Apr, 2026 - 09:32 PM
60 వీక్షణలు

​శ్రీ బాలనరసింహ స్వామి కల్యాణ మహోత్సవ పోస్టర్‌ ఆవిష్కరణ NTODAY NEWS చిట్యాల 

చిట్యాల పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ బాలనరసింహ స్వామి వారి దేవస్థానంలో మే 1వ తేదీన నిర్వహించ తలపెట్టిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కల్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం ఆవిష్కరించారు ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ  స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని సూచించారు. వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించాలని, దేవస్థాన కమిటీ సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ​ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఉమ్మడి వెంకటేశ్వర్లుతో పాటు ధర్మకర్తలు  ​బెల్దే నర్మద

​బూడిద లింగస్వామి​అమ నగంటి నరేష్

​కల్లూరి నర్సిరెడ్డి

​ఆగు వెంకన్న

​పాల భవాని రమేష్

​రేముడాల శ్రీశైలం

​జిట్ట సైదులు

​గంగారం చంద్రకళ గణేష్ మరియు ఇతర ముఖ్య నేతలు, భక్తులు పాల్గొన్నారు.