శ్రీ సీత సమేత శ్రీ కోదండరామ స్వామి వారి నూతన మూల విగ్రహా ప్రతిష్ఠ
శ్రీ సీత సమేత శ్రీ కోదండరామ స్వామి వారి నూతన మూల విగ్రహా ప్రతిష్ఠ మరియు పూజ కార్యక్రమంలో పాల్గొన్న పుంగనూరు మండల టీడీపీ నాయకులు
మంగళవారం నాడు పుంగనూరు మండలం, ఏటవాకిలి పంచాయతీ, పత్తెమగారి పల్లి టీడీపీ నాయకులు మోహన్ రెడ్డి మరియు గ్రామస్తుల ఆహ్వానం మేరకు శ్రీ సీత సమేత శ్రీ కోదండరామ స్వామి వారి నూతన మూల విగ్రహా ప్రతిష్ఠ మరియు పూజ కార్యక్రమంలో పాల్గొన్న పుంగనూరు మండల టీడీపీ నాయకులు మాధవ రెడ్డి, పుంగనూరు మండల జనసేన అధ్యక్షడు విరూపాక్షి, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, చిత్తూరు జిల్లా APYSS అధ్యక్షడు సుబ్రమణ్యం, జనసేన మండల ఉపాధ్యక్షుడు సుబ్రమణ్యం, టీడీపీ పుంగనూరు మండల కో క్లస్టర్ ఇంచార్జి హరి, పుంగనూరు మండల కూటమి నాయకులు మహేంద్ర రాయల్, నందు, కృష్ణ బాబు, రాంబాబు, ఆనంద, గంగాధర్, మహేష్ రాయల్, మరియు గ్రామస్తుల పాల్గొన్నారు.,