BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
04 Apr, 2026 - 07:26 PM
378 వీక్షణలు

శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పరిధిలో పెద్దకాపర్తి గ్రామంలోని అతి పురాతనమైన శ్రీశ్రీశ్రీ ఉమామహేశ్వర దేవాలయం నూతన కమిటీ నీ శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన వారిలో అర్చకులు ఏలేశ్వరం అమరేష్, గౌరవ అధ్యక్షులుగా రవీందర్ గుప్తా,  అధ్యక్షులుగా నారాయణ మధుసూదన్ గుప్తా, ఉపాధ్యక్షులుగా చింతకింది తిరుమలయ్య, ఏర్పుల మల్లేశ్వరి, మరి తిరుమల్ రెడ్డి 

కార్యదర్శిగా నీలకంఠం నరేష్ ,  కోశాధికారిగా నారాయణ రమేష్ డైరెక్టర్లు గా ఏర్పు లక్ష్మమ్మ, పొట్లపల్లి వెంకటేశం, గుజ్జరీయాదగిరి, కుర్రు సత్తయ్య, ఏదుల లక్ష్మి ,మోర రాములు, గుండబోయిన నరసింహ ,ఏర్పుల శ్రీలత, చింతకింది లింగయ్య ,  సత్తయ్య, తోటకూరి మారయ్య , కుర్రు ఈదయ్య, ఈరటి యాదయ్య, తొలిసూరి అంజయ్య, ఊట్కూరి నరసింహ ,నల్లవెల్లి బుచ్చమ్మ, ఏర్పుల లక్ష్మమ్మ లో ఎన్నికయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురాతన ఆలయాన్ని అభివృద్ధి దిశగా పనిచేస్తామని తెలిపారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు..