శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక
శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పరిధిలో పెద్దకాపర్తి గ్రామంలోని అతి పురాతనమైన శ్రీశ్రీశ్రీ ఉమామహేశ్వర దేవాలయం నూతన కమిటీ నీ శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన వారిలో అర్చకులు ఏలేశ్వరం అమరేష్, గౌరవ అధ్యక్షులుగా రవీందర్ గుప్తా, అధ్యక్షులుగా నారాయణ మధుసూదన్ గుప్తా, ఉపాధ్యక్షులుగా చింతకింది తిరుమలయ్య, ఏర్పుల మల్లేశ్వరి, మరి తిరుమల్ రెడ్డి
కార్యదర్శిగా నీలకంఠం నరేష్ , కోశాధికారిగా నారాయణ రమేష్ డైరెక్టర్లు గా ఏర్పు లక్ష్మమ్మ, పొట్లపల్లి వెంకటేశం, గుజ్జరీయాదగిరి, కుర్రు సత్తయ్య, ఏదుల లక్ష్మి ,మోర రాములు, గుండబోయిన నరసింహ ,ఏర్పుల శ్రీలత, చింతకింది లింగయ్య , సత్తయ్య, తోటకూరి మారయ్య , కుర్రు ఈదయ్య, ఈరటి యాదయ్య, తొలిసూరి అంజయ్య, ఊట్కూరి నరసింహ ,నల్లవెల్లి బుచ్చమ్మ, ఏర్పుల లక్ష్మమ్మ లో ఎన్నికయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురాతన ఆలయాన్ని అభివృద్ధి దిశగా పనిచేస్తామని తెలిపారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు..