BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

శ్రీరామనవమి ఉత్సవాలకు ఎమ్మెల్యే వేముల వీరేశంకు ఆహ్వానం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
25 Mar, 2026 - 10:48 AM
259 వీక్షణలు

శ్రీరామనవమి ఉత్సవాలకు ఎమ్మెల్యే వేముల వీరేశంకు ఆహ్వానం 

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో నిర్వహించనున్న శ్రీరామనవమి వేడుకలకు నకిరేకల్ నియోజకవర్గ  శాసనసభ్యులు వేముల వీరేశం  మున్సిపల్ ప్రముఖులు  ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శ్రీరామనవమి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు , స్థానిక శివాలయం నూతనంగా నిర్మించిన ఆలయ గోపురాన్ని ప్రారంభించాల్సిందిగా ఎమ్మెల్యే కోరగా, వారు సానుకూలంగా స్పందించారు. సీతారాముల కల్యాణ మహోత్సవానికి రావడానికి ఎమ్మెల్యే వేముల వీరేశం తన అంగీకారాన్ని తెలియజేశారు. చిట్యాల గ్రామ ప్రజానీకం అందరూ అత్యధిక సంఖ్యలో హాజరై, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి పునీతులు కావాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో శివాలయ చైర్మన్ రంగా వెంకటేశ్వర్లు  పందిరి రమేష్ ,  దౌలతాబాద్ వాసు దేవ శర్మ , పందిరి శ్రీనివాసులు, జడల చిన్న మల్లయ్య యాదవ్, పాటి మాధవరెడ్డి, మారగొని ఆంజనేయులు, వనమా వెంకటేశ్వర్లు, బూర్గు కృష్ణయ్య, మెట్టు మనోహర్ తదితరులు పాల్గొన్నారు.