BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

SIR మ్యాపింగ్‌పై అపోహలు తొలగించాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
06 Jun, 2026 - 04:08 PM
109 వీక్షణలు

తహసీల్దార్‌కు వినతిపత్రం

SIR మ్యాపింగ్ ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించి, నాలుగో వార్డు ప్రజలకు మరియు మైనార్టీ వర్గాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతూ మైనార్టీ నాయకులు యాకూబ్ పాషా, జామా మజీద్ మౌజన్ అబ్దుల్ సత్తార్ శనివారం నాలుగో వార్డు కౌన్సిలర్ మెరుగు రాముకు నాలుగో వార్డ్ఆఫీసులోవినతిపత్రం అందజేశారు.

వారి వినతిపై వెంటనే స్పందించిన కౌన్సిలర్ మెరుగు రాము,మరిపెడ తహసీల్దార్‌కువినతిపత్రంసమర్పించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. SIR మ్యాపింగ్ ప్రక్రియలో ప్రజల ఓటు హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.నాలుగో వార్డుకుచెందినBLOలనుపిలిపించి,వారి ద్వారా SIR మ్యాపింగ్‌పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో కొనసాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని తహసీల్దార్‌నుకోరినట్లుతెలిపారు.ప్రజలు ఎటువంటి అపోహలకు లోనుకాకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలు సమర్పించి మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, రామగిరి సత్యనారాయణ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.