BREAKING
SIR మ్యాపింగ్‌పై అపోహలు తొలగించాలి గాలివారిగూడెంలో ఘనంగా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామ సభ నరసరావుపేటలో రేషన్ బియ్యం పట్టివేత. రక్త పరీక్షలకు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి చిలకలూరిపేట మోటార్ వర్కర్స్ దశాబ్దాల కల ఏపీ పీసెట్ ఎగ్జామినర్ గా చిలకలూరిపేటకు చెందిన ప్రవీణ్ నియామకం వినుకొండ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన సీఐ చినమల్లయ్య గణపవరం లో అర్ధరాత్రి డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ SIR మ్యాపింగ్‌పై అపోహలు తొలగించాలి గాలివారిగూడెంలో ఘనంగా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామ సభ నరసరావుపేటలో రేషన్ బియ్యం పట్టివేత. రక్త పరీక్షలకు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి చిలకలూరిపేట మోటార్ వర్కర్స్ దశాబ్దాల కల ఏపీ పీసెట్ ఎగ్జామినర్ గా చిలకలూరిపేటకు చెందిన ప్రవీణ్ నియామకం వినుకొండ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన సీఐ చినమల్లయ్య గణపవరం లో అర్ధరాత్రి డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్
www.ntodaynews.com

SIR మ్యాపింగ్‌పై అపోహలు తొలగించాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
06 Jun, 2026 - 04:08 PM
30 వీక్షణలు

తహసీల్దార్‌కు వినతిపత్రం

SIR మ్యాపింగ్ ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించి, నాలుగో వార్డు ప్రజలకు మరియు మైనార్టీ వర్గాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతూ మైనార్టీ నాయకులు యాకూబ్ పాషా, జామా మజీద్ మౌజన్ అబ్దుల్ సత్తార్ శనివారం నాలుగో వార్డు కౌన్సిలర్ మెరుగు రాముకు నాలుగో వార్డ్ఆఫీసులోవినతిపత్రం అందజేశారు.

వారి వినతిపై వెంటనే స్పందించిన కౌన్సిలర్ మెరుగు రాము,మరిపెడ తహసీల్దార్‌కువినతిపత్రంసమర్పించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. SIR మ్యాపింగ్ ప్రక్రియలో ప్రజల ఓటు హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.నాలుగో వార్డుకుచెందినBLOలనుపిలిపించి,వారి ద్వారా SIR మ్యాపింగ్‌పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో కొనసాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని తహసీల్దార్‌నుకోరినట్లుతెలిపారు.ప్రజలు ఎటువంటి అపోహలకు లోనుకాకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలు సమర్పించి మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, రామగిరి సత్యనారాయణ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.