BREAKING
ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి
www.ntodaynews.com

తెలంగాణకు అక్రమ ఇసుక రవాణాకు ఎవరు అడ్డుకోవడం లేదు?

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jun, 2026 - 03:26 PM
21 వీక్షణలు

చింతలపూడి మండల రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు చింతలపూడి నుంచి టిప్పర్ల ద్వారా తెలంగాణ సరిహద్దు గ్రామాలైన లింగగూడెం, గురుపట్లగూడెం, మల్లేశ్వరం, ఎండపల్లి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇసుకను డంప్ చేస్తున్నారు. రాత్రి వేళల్లో ట్రాక్టర్ల ద్వారా దుద్దిపూడి, సత్తుపల్లి, గంగారం తదితర గ్రామాలకు ఈ ఇసుక తరలించబడుతూ, టన్నుకు 1200 రూపాయల పైగా ధరకు అమ్మడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం కలుగుతోంది. ప్రభుత్వం పేదలకు ఉచిత ఇసుక అందించేందుకు ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీని బ్రోకర్లు పూర్తిగా దెబ్బతీయడం గమనార్హం. టిప్పర్ డ్రైవర్ల వద్ద టన్నుకు 500 రూపాయలకు కొనుగోలు చేసి, 1200 రూపాయలకు పైగా విక్రయించడం ఈ అక్రమ వ్యాపారపు లక్షణం. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టిప్పర్ల యజమానులు చింతలపూడి అడ్డాగా ఇసుక మాఫియాకు సహకరిస్తున్నారు. సంబంధిత శాఖలు ఈ రవాణా పరిస్థితిని గమనించినా చీమకుట్టినట్లు వ్యవహరిస్తున్నట్టు కనిపించడం ప్రజల మనోభావానికి కూడా ఆవేశాన్ని కలిగిస్తోంది. ఇసుక రవాణా మీద సమగ్ర, తక్షణ చర్యల ఆవశ్యకత ఇప్పుడు మరింత పెరిగింది.