BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

తెలంగాణకు అక్రమ ఇసుక రవాణాకు ఎవరు అడ్డుకోవడం లేదు?

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jun, 2026 - 03:26 PM
95 వీక్షణలు

చింతలపూడి మండల రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు చింతలపూడి నుంచి టిప్పర్ల ద్వారా తెలంగాణ సరిహద్దు గ్రామాలైన లింగగూడెం, గురుపట్లగూడెం, మల్లేశ్వరం, ఎండపల్లి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇసుకను డంప్ చేస్తున్నారు. రాత్రి వేళల్లో ట్రాక్టర్ల ద్వారా దుద్దిపూడి, సత్తుపల్లి, గంగారం తదితర గ్రామాలకు ఈ ఇసుక తరలించబడుతూ, టన్నుకు 1200 రూపాయల పైగా ధరకు అమ్మడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం కలుగుతోంది. ప్రభుత్వం పేదలకు ఉచిత ఇసుక అందించేందుకు ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీని బ్రోకర్లు పూర్తిగా దెబ్బతీయడం గమనార్హం. టిప్పర్ డ్రైవర్ల వద్ద టన్నుకు 500 రూపాయలకు కొనుగోలు చేసి, 1200 రూపాయలకు పైగా విక్రయించడం ఈ అక్రమ వ్యాపారపు లక్షణం. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టిప్పర్ల యజమానులు చింతలపూడి అడ్డాగా ఇసుక మాఫియాకు సహకరిస్తున్నారు. సంబంధిత శాఖలు ఈ రవాణా పరిస్థితిని గమనించినా చీమకుట్టినట్లు వ్యవహరిస్తున్నట్టు కనిపించడం ప్రజల మనోభావానికి కూడా ఆవేశాన్ని కలిగిస్తోంది. ఇసుక రవాణా మీద సమగ్ర, తక్షణ చర్యల ఆవశ్యకత ఇప్పుడు మరింత పెరిగింది.