BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

తెలంగాణలో లొంగిపోయిన మావోయిస్టులకు పర్యాటక శాఖలో ఉద్యోగాలు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Apr, 2026 - 08:41 AM
110 వీక్షణలు

తెలంగాణలో లొంగిపోయిన మావోయిస్టులకు పర్యాటక శాఖలో ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు  పునరావాసంలో భాగంగా ఉపాధి అవకాశాలు కల్పించింది. పర్యాటక శాఖలో ‘గిరిదర్శక్ గైడ్స్’గా వారికి ఉద్యోగాలు ఇచ్చింది. ప్రత్యేక నిఘా బ్యూరో మరియు పర్యాటక శాఖ సంయుక్తంగా వారికి ఒక నెలపాటు ప్రత్యేక శిక్షణ నిర్వహించాయి.

శిక్షణ పూర్తిచేసుకున్న ఈ అభ్యర్థులు తాజాగా విధుల్లో చేరారు. వీరు భద్రాచలం, ములుగు జిల్లాల్లో పర్యాటక ప్రాంతాల్లో గైడ్లుగా సేవలు అందించనున్నారు. పర్యాటకులకు ప్రాంతీయ చరిత్ర, ప్రకృతి విశేషాలు వివరించే బాధ్యతలు వీరికి అప్పగించబడ్డాయి.

ఇదిలా ఉండగా, లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నగదు సహాయం, పునరావాస సదుపాయాలు కూడా అందిస్తున్నట్లు సమాచారం. ఈ చర్యల ద్వారా ప్రధాన ప్రవాహంలోకి వారిని తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు పేర్కొంటున్నారు.