BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 01:52 PM
64 వీక్షణలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త – నారా లోకేష్ వెల్లడి

ఆంధ్రప్రదేశ్ సహా తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త అందింది. నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. లక్షలాది మంది ఆధారపడే గ్రామీణ అభివృద్ధి ట్రస్ట్ సేవలు ఇకపై యథావిధిగా కొనసాగనున్నాయని తెలిపారు.

దశాబ్దాలుగా పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్న గ్రామీణ అభివృద్ధి ట్రస్ట్ కార్యకలాపాలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు. పేదల ఇళ్లలో అభివృద్ధి, నిరుపేద పిల్లలకు విద్య, ఉపాధి అవకాశాలు, ఆర్థిక సాధికారత, వైద్య సేవలు అందిస్తూ సంస్థ చేస్తున్న సేవలను వివరించినట్లు చెప్పారు.

ఇటీవల ఎదురైన అడ్డంకులు తొలగిపోయాయని, విదేశీ నిధుల నియంత్రణ చట్టం ప్రకారం ట్రస్ట్‌కు పునరుద్ధరణ మంజూరైనట్లు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే ట్రస్ట్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న మాంచో ఫెర్రర్‌కు అభినందనలు తెలియజేశారు.

 ఈ నిర్ణయంతో లక్షలాది పేద కుటుంబాలు, విద్యార్థులు, లబ్ధిదారులు ఉపశమనం పొందనున్నారు.