BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

తిరువూరు నియోజకవర్గంలో సాగర్ నీళ్ల పథకానికి పూడిక తీసే పనులను ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Apr, 2026 - 07:40 AM
115 వీక్షణలు

తిరువూరు నియోజకవర్గంలో సాగర్ నీళ్ల పథకానికి పూడిక తీసే పనులను ప్రారంభించిన కొలికపూడి శ్రీనివాసరావు

ఎన్టీఆర్ జిల్లా:

తిరువూరు నియోజకవర్గం గానుగపాడు గ్రామంలో సాగర్ నీళ్లు పంట పొలాలకు అందించే విప్లవ వాగు సప్లై ఛానల్  కాలువ పూడిక తీసేందుకు మరియు మరమ్మత్తులు పనులను శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "తిరువూరు నియోజకవర్గంలో రైతులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకూడదని, ముందస్తుగానే పనులను ప్రారంభించామని త్వరలోనే పూర్తి చేస్తామని" తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి యువ నాయకుడు కొత్తపల్లి వెంకట్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కోట జమలయ్య, టిడిపి సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, టిడిపి రైతు సంఘం అధ్యక్షులు ముక్కర కోటిరెడ్డి, కొత్తపల్లి వెంకటరత్నం, కొత్తపల్లి సత్యం, సీనియర్ నాయకులు నంద, కోట రాజశేఖర్, పుల్లారెడ్డి, నాగేశ్వరావు, షేక్ సైదా, వెంపాటి వెంకటేశ్వరరావు, కొత్తూరు రాము, షేక్ సుభాని, రైతులు, సంబంధిత అధికారులు  పాల్గొన్నారు.