BREAKING
టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు
www.ntodaynews.com

తమిళనాడు: మహిళా ఉద్యోగులకు 365 రోజుల ప్రసూతి సెలవులు..

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 07:03 PM
16 వీక్షణలు

తమిళనాడు: మహిళా ఉద్యోగులకు 365 రోజుల ప్రసూతి సెలవులు.. సీఎం విజయ్ కీలక నిర్ణయం

తమిళనాడు ప్రభుత్వం మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మూడో బిడ్డకు ప్రస్తుతం అమలులో ఉన్న 12 వారాల ప్రసూతి సెలవులను ఏడాది రోజులకు పెంచుతూ ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నిర్ణయంతో ప్రభుత్వ మహిళా ఉద్యోగులు మొదటి, రెండో సంతానంతో పాటు మూడో బిడ్డకు కూడా 365 రోజుల పాటు పూర్తి వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు పొందనున్నారు.

రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.4కు పడిపోయిన నేపథ్యంలో కుటుంబాల పెంపకాన్ని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహిళా ఉద్యోగుల సంక్షేమం, శిశు సంరక్షణకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.