BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

తండ్రిని కొరియర్ చేయాలా? సమాజాన్ని కలచివేసిన ఘటన

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Mar, 2026 - 06:16 AM
293 వీక్షణలు

తండ్రిని కొరియర్ చేయాలా?  సమాజాన్ని కలచివేసిన ఘటన

బెంగళూరు, మార్చి 21: నగరంలోని వినాయక సర్కిల్ పరిధిలో చోటుచేసుకున్న ఒక విచిత్ర ఘటన స్థానికంగా కలకలం రేపింది. బస్సు ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో నిరసనగా ఒక కుటుంబం తమ వృద్ధ తండ్రిని మంగళూరుకు పంపేందుకు కొరియర్ సేవలను ఆశ్రయించడం ఆశ్చర్యానికి గురిచేసింది.

వ్యాలీకావల్ ప్రాంతంలోని ఒక కొరియర్ కార్యాలయానికి వెళ్లిన కుటుంబ సభ్యులు గోనె సంచిలో ఉన్న పెద్ద ప్యాకేజీని పంపాలని సిబ్బందిని కోరారు. అనుమానం వచ్చిన సిబ్బంది సంచిని విప్పి చూడగా అందులో ఒక వృద్ధుడు ఉండటంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.

ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల పట్ల గౌరవం తగ్గిపోతున్నదనే ఆందోళన వ్యక్తమవుతోంది. సమస్యల పరిష్కారానికి ఇలాంటి అవమానకరమైన మార్గాలు ఎంచుకోవడం సమాజానికి మంచిది కాదని పెద్దలు సూచిస్తున్నారు.

పెద్దలను గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని నిపుణులు పేర్కొంటున్నారు.