ప్రజా సమస్యల పరిష్కారమే జనవాణి ధ్యేయం
-పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ
NTODAY NEWS: పుంగనూరు
పుంగనూరు నియోజకవర్గ నాయకులు శ్రీ కోలా సోమశేఖర్ మడ్లాడుతూ ప్రతివారం పార్టీ కార్యాలయంలో జరుగు జానవాణి కార్యక్రమంలో ప్రజలు సద్వినియగం చేసుకోవాలని త్వరలోనే భారీ
కార్యక్రమాలతో ప్రజల చెంతకు చేరేవిదంగా కార్యాచరణ రూపోనించన్నాము..
చిన్నా రాయల్ మాట్లాడుతూ పార్టీ కార్యాలయంలో జరిగిన జానవాణి కార్యక్రమంలో కొన్ని సమస్యల మా దృష్టికి వచ్చాయి వాటిని మా పరిధిలో కొన్ని సమస్యలను స్థానిక అధికారులతో మాట్లాడి పరిశరించగా మరికొన్ని జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ తో, మరి కొన్ని కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపడం జరుగుతుంది నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పగడాల రమణ మాట్లాడుతూ పవన్కళ్యాణ్ స్పూతితో ఇలా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని కూటమి ప్రభుత్వం తరపున జనసేనా పార్టీ కార్యాలయం వద్దకు సమస్య అని వచ్చే వారితో మా పార్టీ అండగా ఉంటుంది అని తెలియజేశారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube