BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

గ్రామదేవతల దీవెనలే దేశాభివృద్ధికి పునాది

తెలంగాణ
20 Feb, 2026 - 08:41 PM
138 వీక్షణలు
[caption id="attachment_6524" align="alignnone" width="640"] పాత ముచ్చుమర్రిలో శ్రీ చౌదేశ్వరీ దేవికి తొలి పూజ చేస్తున్న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి దంపతులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి దంపతులు[/caption] గ్రామదేవతల దీవెనలే దేశాభివృద్ధికి పునాది పాత ముచ్చుమర్రిలో నూతన ఆలయాల ప్రతిష్ట – ఎంపీ డా. బైరెడ్డి శబరి NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున గ్రామదేవతల ఆశీస్సులే దేశాభివృద్ధికి బలమైన పునాది అని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్‌సభ టిడిపి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ Byreddy Shabari పేర్కొన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లా, నందికొట్కూరు నియోజకవర్గం, పగిడ్యాల మండలం పాత ముచ్చుమర్రి గ్రామంలో బైరెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ చౌదేశ్వరీదేవీ, శ్రీ మశమ్మ, శ్రీ గంగమ్మ అమ్మవార్ల ఆలయాలు మరియు విగ్రహాల ప్రతిష్టాపన వైభవంగా నిర్వహించారు. వేద పండితులు తెలకపల్లి రఘురామ శర్మ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. [caption id="attachment_6522" align="alignnone" width="640"] పాత ముచ్చుమర్రిలో గ్రామ దేవతల విగ్రహాల ప్రతిష్ట సందర్బంగా హోమం, శాంతి పూజలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి దంపతులు[/caption] ఈ కార్యక్రమంలో ఎంపీ డా. బైరెడ్డి శబరి, ఆమె భర్త డా. శివచరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బైరెడ్డి భారతమ్మ, బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, బైరెడ్డి శ్రీలత, బైరెడ్డి అనూషా రెడ్డి, కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డా. బైరెడ్డి శబరి మాట్లాడుతూ, తమ గ్రామం ముచ్చుమర్రి ప్రజలతో పాటు నంద్యాల జిల్లా ప్రజలు, రాష్ట్ర ముఖ్యమంత్రి N. Chandrababu Naidu నాయకత్వంలోని రాష్ట్ర ప్రజలు, దేశ ప్రధానమంత్రి Narendra Modi నాయకత్వంలోని దేశ ప్రజలందరికీ గ్రామదేవతల ఆశీస్సులు ఉండాలని ప్రార్థించామని తెలిపారు. #Nandyal #ByreddyShabari #TemplePratishta #AndhraPradesh #TDP #SpiritualNews Follow us on Website Facebook Instagram YouTube